ములుగు మత్స్యశాఖ కార్యాలయంలో వాటాల పంచాయతీపై జరిగిన విచారణలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఎఫ్ఎఫ్వో అక్రమాలపై విస్తుపోయే నిజాలు బయటపడినట్లు మత్య్స సహకార సంఘాల సభ్యులు తెలిపారు. మత్స్యశాఖ కార్యాల యంలో �
ములుగు జిల్లా మత్స్యశాఖలో అధికారుల మధ్య వాటాల పంచాయితీ నెలకొంది. మేడారం మహా జాతర సందర్భంగా జంపన్నవాగుతో పాటు పరిసర ప్రాంతాల్లో పనిచేసిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో కీచులాటలు మొదలయ్యా యి. రాష్ట్రప్రభు�