హైదరాబాద్ నుంచి విమానాల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతున్నది. దీంతో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) సరికొత్త రికార్డు సృష్టించింది.
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి, జడ్డా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం �