RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇవాళ మానిటరీ పాలసీ రిపోర్టును రిలీజ్ చేసింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. అధిక ఆహార ధరల నేపథ్యంలో.. 9వ సారి కూడా పాలసీ రేట్లను యధాతథంగా కొనసాగి�
Repo Rate | కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. అందరూ ఊహించినట్టుగానే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతం వద్దనే ఉంచాలని గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయి�
పండుగ సీజన్లో ప్రజలకు చేదువార్త. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో దసరా, దీపావళి పండుగల వేళ గృహ, వాహన, ఇతర రుణాల ప్రతినెలా వాయిదాలు పెరగను న్నాయి.