కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బరాజ్లో ఏర్పడిన చిన్న చిన్న సీపేజ్లకు నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ట్రీట్మెంట్ పూర్తి చేసింది. పది రోజులుగా సీపేజ్లకు కెమికల్ గ్రౌటింగ్ కొనసాగించిన నిపుణులు సోమ�
మెదక్ : మురుగు కాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని హీరోహోండా షోరూం సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే..మూత్ర విసర్జనకు వెళ్లిన వ్యక్�