న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షిం
బ్రిటీషు కాలంలో రూపొందించిన దేశద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తార�
"రాజద్రోహ చట్టం అత్యంత అభ్యంతరకరమైనది.. ఈ చట్టాన్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమేలు. మనం ఆమోదించే చట్టాల్లో దేనిలోనూ దీనికి స్థానం ఉండకూడదు."