పోరాట ఉద్యమాల్లో అస్త్ర సన్యాసం ఉండదని, మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేరుతో సోమవార
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చల కోసం కామ్రేడ్ సోనూ లేఖ ద్వారా చేసిన ప్రతిపాదన సమంజసమేనని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పేరుతో లేఖ విడుదల చేశ�