బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవశాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రశ్నను అటెం�
పదో తరగతి వార్షిక పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదల చేశారు.