టీచర్లు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, విద్యార్థులకు బోధనతోపాటు తల్లిదండ్రుల ప్రేమను పంచాలని సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి సూచించారు. ఇటీవల నూతనంగా నియామకమైన 1,150 మంది గురుకుల టీచర�
రాష్ట్రంలో 317 జీవో ప్రకారం డిస్ట్రిక్, జోనల్, మల్టీజోనల్ వారీగా టీచర్లకు సంబంధించిన ఒకే సీనియార్టీ లిస్టును ప్రకటిస్తామని ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి వర్షిణి తెలిపారు.