ఆపదలో ఉన్న వారికి అభయమిచ్చే ప్రదాత.. భక్తుల కోర్కెలు తీర్చే అభయాంజనేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఊర్కొంటపేట పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 10వ తే
యాదగిరీశుడి క్షేత్రంలో నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రత మండపం బుధవారం అందుబాటులోకి రానున్నది. కొండకింద ఉత్తర దిశలో నిర్మాణాలను వైటీడీఏ ఆధ్వ ర్యంలో చేపట్టారు.