న్యూఢిల్లీ: మ్యాట్పై పూర్తి ఆధిపత్యం కనబర్చిన సరిత మోర్.. జాతీయ మహిళల రెజ్లింగ్ చాంపియన్షిప్లో గీతా ఫొగట్ను ఓడించి చాంపియన్గా నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని గోండా వేదికగా జరుగుతున్న టోర్నీ 59 కేజీల
అల్మాటీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో సరితా మోర్ స్వర్ణంతో మెరిసింది. మహిళల 59కిలోల ఫైనల్ బౌట్లో సరిత 10-7 తేడా తో షావోదర్(మంగోలియా)పై అద్భుత విజయం సాధించింది. 1-7తో వెనుకంజలో ఉన్న స్థితి నుంచి అనూహ్య�