కాళోజీ అమరవాక్కులను తన జీవితాంతం అక్షరాలా నిజం చేస్తూ, మట్టి మనుషుల సంక్షేమమే శ్వాసగా, రైతన్నల హక్కుల పోరాటమే ధ్యేయంగా జీవించిన నిఖార్సయిన రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి. 1939 ఆగస్టు 25న జన్మించిన ఆయన,
ఏఐకేఎస్ జాతీయ నేత, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగం కన్నీటి వీడోలు పలికింది. రైతు ఉద్యమ నేతను కడసారి చూసేందుకు హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ �
కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస వి�