Spurious Liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన సీఎం భగవంత్ మాన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పోటీని తట్టుకోలేని బీజేపీ, దళిత వర్గానికి చెందిన వ్యవసాయ కూలీలను రెచ్చగొడుతున్నదని ఆప�
మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్