సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ M-సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. మిడ్రేంజ్లో గెలాక్సీ M32 పేరుతో ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ రియల్మీ8, పొకో ఎం3 ప్రొ
న్యూఢిల్లీ: సౌత్కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ త్వరలో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనుంది. గెలాక్సీ ఎం సిరీస్లో M12 స్మార్ట్ఫోన్ను మార్చి 11న మధ్యాహ్నం 12 గంటలకు భారత్లో విడుదల చేయన