Achchampet | నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనికి చెందిన మంత్రాల సాయిలు, రేణయ్యలకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేశాయి.
ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీలో ఆదివారం భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని వారు గాఢ నిద్రలో ఉండగా దుండగుడు మరో బెడ్రూంలోకి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డాడు. సాయినగర్కాలనీ�