బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బీకే-107’వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృత�
సాయి మాధవ్ బుర్రా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ సహా చాలామంది హీరోలు కూడా ఈయనే కావాలని అంటున్నారు. తమ సినిమాలకు మాటలు రాయాలని కోరుకుంటున్నారు.