ఆ రోజుల్లో రోమాన్ రాజ్య దురహంకారం, యూదా మత మౌఢ్యాంధకారం... ఈ రెండూ కలిసి అమాయకుల్ని బలి చేయసాగాయి. ఆ తరుణంలో ప్రభువు చల్లటి చూపులు ప్రజల్ని పలకరించాయి. ఆయన పావన కరాలు వారిని చెంతకు చేర్చుకున్నాయి. సముద్రమం
తుర్కియే-సిరియా సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 7న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వేల భవనాలు నేలమట్టమయ్యాయి.