ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. త్వరలో ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీలో రెండు ఎలక్ట్రీషియన్తో పాటు ఒక ప్లంబర్ పోస్టుల నియామక�
విశ్వనగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే హెచ్ఎండీఏలో అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన శాఖను బలోపేతం చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ నీట మూటలుగానే మారుతున్నా
‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలుచేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు హామీ నుంచి తప్పించుకునేందు�
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ మెయిన్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ. 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ. 2 : 30 గంటల నుంచి సా. 5 : 30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్�
ఉద్యోగాల ను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివప్రసాద్ డిమాండ్ చేశా రు. మహబూబ్నగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు.