Indian Army | న్యూఢిల్లీ : 2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో నాయక్ దీపక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ
దీపక్ సింగ్… గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి.. అమరుడయ్యాడు. ఆయన అమరుడైనా… ఆయన భార్య ఆ ఆశయ సాధన కోసం సైన్యంలోకి అడుగు పెట్టింది. దీపక్ సింగ్ అనుకున్న కలలను నెరవేర్చి చూప