జపాన్ సైంటిస్టులు శీతలీకరణ అవసరం లేకుండా నిల్వ చేయగల సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేశారు. నిజమైన రక్తానికి ప్రత్యామ్నాయంగా పనిచేయగల ఈ రక్తాన్ని (సింథటిక్ బ్లడ్) ‘నారా మెడికల్ యూనివర్సిటీ
మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం.