అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి మళ్లీ రాజుకుంది. నామినేటెడ్ పోస్టులు పార్టీ నేతల్లో చిచ్చురేపాయి. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ప్రభుత్వం అనధికారికంగా విడుదల చేసిన నామినేట�
టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదలకానున్నది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 22న నోటిఫికేషన్ ఇస్తారని తెలిసింది.