దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి క�
నిందితునికి మంజూరైన బెయిలును యాంత్రికంగా నిలిపివేయవద్దని న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు చెప్పింది. అత్యంత అరుదైన కేసుల్లో మినహా, ఎటువంటి కారణం లేకుండా బెయిలును నిలిపివేయరాదని స్పష్టం చేసింది.