లోక్సభ ఎన్నికల ముంగిట అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది.
సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న ప్రధా�