సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లిలో ఉన్న కూడవెల్లి రామలింగేశ్వరాలయం భక్తజనసంద్రమైంది. మాఘ అమావాస్య సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే త్రివేణి సంగమ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఆలయంలో