ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రాయపట్నం రోడ్డు నందు గల షాదీఖానాలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మధిర పట్టణంలో400 మందికి, మధిర మండలంలో 400 మంది పేద ముస్లింలకు మధిర తాసీల్దార్ కె. రాంబాబు చేతుల మీదుగా �
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని కొత్త మసీదులో ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో 400 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా మంగళవారం తోఫా (పండుగ సామాగ్రి) పంపిణీ చేశారు.