సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. రోజూ ఉదయం మార్కెట్కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు లో లారీ డ్రైవర్ అతివేగంగా కారును ఢీకొట్టగా, ఈ ఘటనలో మృగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మల్లారం వద్