ముస్లింల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు (Rajanarsu) విమర్శించారు. కేసీఆర్ హయాంలో ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ కిట్లను పంపిణీ చేశారన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో హృదయ విదారకరమైన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురి కావడంతో వ�