హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా.. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే ప్రధాన దృష్టి నకిలీ విత్తనాల కట్టడి, ఎరువుల�
వచ్చే వానకాలంలో రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. క్లస్టర్లవారీగా ఏ పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలో కూ