దేశంలో ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. ఈ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన�
అందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడమే సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా కేజీబీవీ పాఠశాలల్లో 20 వేల మంది.. జిల్లా, మండల (ఎంఆర్సీ) కార్యాలయాల్లో 18 వేల మంది ఒప్పంద పద్ధతి