కాంట్రాక్టర్, ఇంజినీరు కలిసి బల్దియా ఖజానాకు కన్నం పెట్టారు. సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్టుగా బిల్లులు పెట్టి దోచుకున్నారు.. చివరకు వీరి భాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. క్వాలిటీ కంట్రోల్ వ�
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పూర్వ వైభవం తీసుకురావడానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న శాస్త్ర,సాంకేతిక రంగాలను ఉపయోగించి రజకులకు మోడ్రన్ ధోబీఘాట్లను నిర్మిస్తున్నది.