గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 12 పీఏసీఎస్లను పునర్వ్యవస్థీకర
మెదక్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్లు) అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. రైతులకు చేయూతనివ్వాల్సిన పీఏసీఎస్లు వారిని దోచుకుంటున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం�