Supreme Court | తమిళనాడు కేసులో ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన మేరకు బిల్లుల ఆమోదంపై గడువును రాష్ట్రపతి లేదా గవర్నర్లు పాటించని పక్షంలో పర్యవసానాలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం తెలుసుకోగోరింది. అన్న
రాష్ర్టాల బిల్లులకు ఆమోదం తెలియచేయడంలో గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న స్వయం ప్రతిపత్తిని బీజేపీ పాలిత రాష్ర్టాలు గట్టిగా సమర్థించాయి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లుల కేసులో తీర్పు చెప్పినట్లుగా స�
తెలంగాణ సచివాలయం, ప్రగతి భవన్ భవనాలను కూల్చివేస్తామని జాతీయ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర శాఖల అధ్యక్షులు రాజ్యాంగంపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండి పడ్డారు.