న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమత
ఈ నెల 18న నిర్వహించే రాష్ట్రపతి ఎన్నికలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో అసిస్టెంట్ ఎన్నికల రిటర్ని�