న్యూఢిల్లీ: లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారా? స్థానిక ప్రతిన�
రువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి) ప్రఫుల్ కే పటేల్ను వెనుకకు రప్పించాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సమర్పించిన ఈ తీర్మానానికి మద్దతుగా పాలక, వి�
న్యూఢిల్లీ: లక్షద్వీప్లో ఏం జరుగుతున్నది? కొత్త పరిపాలనాధికారిపై అక్కడి ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? కేరళ తీరానికి 277 నుంచి 370 కిలోమీటర్ల దూరంలో పరుచుకుని ఉన్న సుమారు 30 దీవుల సమూహమే లక్షద్వీప్. భారతదేశ�