నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలంలోని పందిరిగుండు తండా వాసులు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం గిరిజన తండాల్లో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. �
ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపైనా ఎల్ నినో ప్రభావం చూపుతున్నది. ఈ ఏడాది ఆశించిన వానల్లేక సగం చెరువులు, కుంటలు వెలవెలబోతుండటం మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్లు వేసి కా�