Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో 14 అంశాలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బుధవారం విడుదల చేశారు.