ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ నిరుద్యోగ అభ్యర్థుల్లో తీవ్ర మానసిక క్షోభ, అసంతృప్తిని రగిలిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస�
పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు రణభేరి మోగించారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి’కి జిల్�
రాష్ట్ర పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.