సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వన మహోత్సవంలో నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయి. మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణపై శ్రద్ధ చూపక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఏటా వానకాలంల
Plants Protection | అధిక ఉష్ణోగ్రతలు నమోదును దృష్టిలో పెట్టుకొని మొక్కలు ( Plant )ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీవో సత్యనారాయణ రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్కు సూచించారు.
అధికారుల పట్టింపులేని తనంతో కౌటాల మండలంలోని తలోడి పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారింది. కేసీఆర్ సర్కారులో ఆహ్లాదకరంగా తీర్చి దిద్దిన ఈ వనం.. ప్రస్తుతం కళావిహీనంగా మారింది.