నర్సరీల్లోని ప్రతి మొకనూ సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ జీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుత�
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల