మోదీ పాలనలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. చాలా దేశాల్లో ప్రజలు భారత్ అంటే వ్యతిరేకతను కనబరుస్తున్నారు. ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా సర్వేతో ఈ విషయం స్పష్టవుతున్నది. ఈ ఏడాది �
భార్య కార్యేషు దాసి అని, ఎల్లవేళలా భర్తకు విధేయురాలై ఉండాలని భారత్లో 87% మంది భావిస్తున్నారు. అదే సమయంలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులు ఉండాలని వాదిస్తున్నారు.