పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పెట్రో పెంపు అనేది ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యలో భాగమైపోయిందని ఎద్దేవా చేశారు. అలాగే గ్యాస్ ధర పెంపు, డీజిల్ ధ
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ పెంచుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ఇలా రోజు రోజుకీ పెట్రో ధరలను పెంచడమంటే పేద ప్రజలను అవమానించడమే అ
దేశ వ్యాప్తంగా పెట్రో, సిలిండర్ ధరల పెంపుపై ఎన్సీపీ భగ్గుమంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నందునే ఇన్ని రోజులు పెంచకుండా ఉన్నారని, ఫలితాలు రావడంతో పెంచేశారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డ