నల్లగొండ ప్రజలు అభివృద్ధ్దికి కారకులు ఎవరో...అభివృద్ధ్ది నిరోధకులు ఎవరో గుర్తించి తమ ఓట్లు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. నల్లగొండ పట్టణంలోని 20,41,42 వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం పెంపొందించుకొని సమాజానికి, ప్రభుత్వానికి దూరం తగ్గించేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మ�