అంకితభావంతో పనిచేస్తే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు కంతి లక్ష్మి నిరూపించారు. చేస్తున్న పనిని ఊసడించుకోకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతిరో�
జూనియర్ డాక్టర్లు | రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్లన్నీంటిని నెరవేరుస్తారన్న నమ్మకం ఉ