సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీంకు సంబంధించిన సొమ్మును ఉద్యోగుల సీపీఎస్ ఖాతాలో పది నెలలుగా జమ చేయడంలేదు. దీంతో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, ఉద�
మదుపరులు ఇప్పుడు 60 ఏండ్లు వచ్చేదాకా ఈక్విటీల్లో 75 శాతం వరకు పెట్టుబడులను పెట్టుకోవచ్చు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పెట్టుబడుల పరిమితిని పెంచింది.