విద్యానగర్, జూన్ 8: మృగశిరకార్తె ప్రారంభంతో ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా చేపలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఏటా ఈ ప్రత్యేక రోజు వాటిని ఆహారంగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలో మార్కెట్లో ధరలు పెరిగిన
3.61 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిస్థానంపీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్మంథని టౌన్, జూన్ 8: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మంథని సహకార సంఘం అద్భుతమైన రికార్డు సృష్టించింద
గోదావరిఖని, జూన్ 7: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-2ఏ గనిని జీఎం కే నారాయణ సందర్శించారు. గనిలోని సాండ్ స్టావింగ్ ఎస్ఎస్ 11/2 సిమ్ ప్యానల్లోని పనులను పర్యవేక్షించారు. అక్కడ సపోర్టు సిస్టం, ఏ విధమైన చర్యలు తీసుక
మంథని టౌన్, జూన్ 6: మంథని ప్రాంత ప్రజల ఆరోగ్యంపైనే మా ధ్యాసంతా ఉంటుందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం సేవలందిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులక
మానకొండూర్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మానకొండూర్ సీఐ వై కృష్ణారెడ్డి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసువిధ గ్రీనరీ అసోసియేట్స్ వారు ఉచితంగా �
నియంత్రణకు టాస్క్ఫోర్స్ టీమ్లుఎరువుల దుకాణాల్లో తనిఖీలుఫిర్యాదు చేయాల్సిన నంబర్లు 72888 94479,72888 94148పెద్దపల్లి జంక్షన్, జూన్ 4: నకిలీ విత్తనాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్ట�
సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డిఎరువులు, పురుగు మందు డీలర్లతో సమావేశం కాల్వశ్రీరాంపూర్, జూన్ 4: హెచ్టీ కాటన్ విత్తనాలు, ైగ్లెఫోసెట్ గడ్డి మందు విక్రయించవద్దని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి స
కరీంనగర్ దవాఖానలో రోజుకు 400 ఆర్టీపీసీఆర్ టెస్టులుపెరిగిన శాంపిళ్ల సేకరణనిర్విరామంగా సిబ్బంది విధులువేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు24గంటల్లోనే ఫలితం.. ఫోన్కే రిపోర్ట్రిజల్ట్ కచ్చితం.. కరోనా నియంత్�
ధర్మారం, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి ధర్మారం మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్ర�
త్వరలో రామగుండంలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కుఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, జూన్ 2: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపిన ఉద్యమధీరుడు కేసీఆర్ అని రామగుండ�
కోల్సిటీ, జూన్ 2: గోదావరిఖని నగరంలోని మర్చంట్ అసోసియేషన్ వ్యాపారులు కరోనా బాధితుల సాయానికి ముందుకు వచ్చారు. కొద్ది రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాం తంలో కరోనా బారిన పడిన వారికి రోజు రెండు పూటలా కడ�