మాది కొలనుపాక. అక్కడ పనులేమీ లేకపోవడంతో రంగారెడ్డి జిల్లాలోని ప్రతాప్ సింగారానికి వలసొచ్చాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న సమయంలోనే నాన్న పక్షవాతం బారినపడ్డాడు. ఎన్ని దవాఖానాలు తిప్పినా ఫలితం లేకుం�
వ్యవసాయ కూలీగా బతకడం ఆమెకు ఇష్టం లేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. తనదైన ప్రతిభను నిరూ పించుకోవాలి. అదే ఆమె తపన. తన భర్త లానే తాను కూడా సంప్రదాయమైన నకాషీ (చేర్యాల చిత్రకళ)లో అడుగు
పెట్టింది. చేతివృ�