హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఈనెల 21న నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశ�
టీఆర్ఎస్| టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ భేటీ కానుంది.