ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడంపై అన్నదాతలు భగ్గుమన్నారు. మార్కెట్లో వ్యాపారులు సిం డికేట్గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక్క వారంలోనే క్వింటాలుకు రూ.2 వేలు వరకు ధర తగ్గించడంపై పరి
పరిగి : రైతులకు మార్కెట్యార్డులో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు మార్కెట్ కమిటీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచి�