పారాలింపిక్స్లో భారత పారా క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పలు క్రీడాంశాల్లో మన అథ్లెట్లు సత్తాచాటడంతో సోమవారం ఒక్కరోజే దేశానికి 8 పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్లో షట్లర్లు ఏకంగా 4 పతకాలతో చెలరేగ�
పారాలింపిక్స్లో రెండ్రోజుల క్రితమే కాంస్యంతో మెరిసిన పారా అథ్లెట్ ప్రీతి పాల్ ఆదివారం మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 200 మీటర్ల రేసులోనూ ఆమె కంచు మోత మోగించి క్రీడాభిమానుల ఆనందాన్ని రెండింతల�