మానవాళికి ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ చేసిన మహోపకారమే ‘శ్వాస మీద ధ్యాస’ అని, నిత్యం ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ నటుడు, గేయ రచయిత తనికెళ్ల భరణి అన్నారు. కడ్తాల్ సమీపంలోని కైలాసపురి మ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ప్రధానార్చక బృందం పంచకుండాత్మక మహా యాగాన్ని వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శాంతిపారం, అవధారలు, యాగశాలలో చతుస్థానార్చన, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమధనం, అగ్ని ప్ర