శ్రీనగర్: ఉగ్రవాదులు దాగి ఉన్న ఒక ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశారు. జమ్ముకశ్మీర్లోని పాంపోర్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. ఇద్దరు ఉగ్రవాదుల
అవంతిపొరా| జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టిస్తున్నాయి. అవంతిపొరాలోని పాంపోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి.